కొత్త రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల జాబితా రిలీజ్‌..
హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ఉన్న ప్రాంతాల‌ను మూడు జోన్లుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ మ‌రో కేంద్ర ప్ర‌భుత్వం రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన జోన్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి స‌ద‌న్ ఈ వివ‌ర…
ప్రజారోగ్యం కోసమే కఠిన నిర్ణయాలు
విజయవాడ : ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై 77 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.  కరోనా  నియంత్రణ కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. లాక…
కరోనా: రూ.2 కోట్లు విరాళమిచ్చిన సత్య నాదెళ్ల భార్య
హైదరాబాద్‌: కరోనా పై యుద్ధానికి వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, టెక్‌ దిగ్గజాలు ఆర్థిక సాయం చేసి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుమప నాదెళ్ల కూడా ఆ కోవలో చేరారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ఆమె రూ.2 కోట్ల బూరి విరాళం ప్రకటించారు. ఈమేరకు ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్…